Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!
Tue Jun 17, 2025 18:01 Politics.202506177857.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, జీఎస్డీపీ ప్రొజెక్షన్స్, కీ పర్ఫామెన్స్ ఇండికేటర్ల (KPI) ప్రగతిపై సమీక్ష చేయడమేకాక, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తలసరి ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఆదాయం జాతీయస్థాయిని మించి ఉందని పేర్కొన్నారు. తలసరి ఆదాయం మరియు జీఎస్డీపీ పెంపు అంశాల్లో ఖచ్చితమైన అంచనాలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్ర ఆదాయ వృద్ధిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి: Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
రాష్ట్ర స్వయం సమృద్ధి సాధనకు అన్ని శాఖలు కృషి చేయాలని కోరిన సీఎం చంద్రబాబు, సేవల రంగం అభివృద్ధి ద్వారా ఆర్థిక సుస్థిరత సాధించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కీ పర్ఫామెన్స్ ఇండికేటర్లను అమలు చేస్తే స్థానిక స్థాయిలో పోటీ పెరుగుతుందని అన్నారు. 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలన్న ఉద్దేశంతో, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చురుగ్గా ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #APDevelopment #AndhraEconomy #GSDP2025 #PerCapitaIncome #EconomicGrowth #ChandrababuNaidu #APPlanningReview #SustainableDevelopment #15PercentGrowth #APProgress #ServiceSectorBoost #RuralDevelopment #KPIInitiatives #SmartGovernance #SelfReliantAP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.